Sunday, October 28, 2012

అనకాపల్లి కవులు-రచయితల సదస్సు

     ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 18 న " అనకాపల్లి కవులు-రచయితలు" రచనలపై ఒక రోజు సదస్సు జరగనున్నది.ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే:

  • అనకాపల్లి కి చెందిన కవులు, రచయితలు వివిధ పత్రికలలో ప్రచురింపబడిన వారి రచనలను, వారు ప్రచురించిన సంపుటులను లేదా ప్రచురణను పొందిన సంకలనాలను ఒకో కాపీ చొప్పున నిర్వాహకులకు అందజేయాల్సి ఉంటుంది.
  • పాస్ పోర్ట్ సైజు ఫోటో అందజెయ్యాలి.
  • మీకు సంబంధించిన సంక్షిప్త పరిచయ పత్రాన్ని అందించాలి.
  • 100/- రూపాయలు మెంబర్ షిప్ ఫీజ్ గా చెల్లించవలసి ఉంటుంది..
  • ఒకో కవికి పదినిమిషాల సమయం కేటాయించడం జరుగుతుంది. ఈ నిర్ణీత సమయంలోనే కవులూ రచయితలు కవులు, రచయితలు వారి రచనా నేపథ్యాన్ని,ప్రేరణను లక్ష్స్యాలను రచనలలోని అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది.
కార్యక్రమ ఏర్పాట్లు :
  • భోజన వసతి ఏర్పాటు ఉంటుంది.
  • అనకాపల్లి కవులు, రచయితల పుస్తకాల ప్రదర్శన.
  • గ్రూప్ ఫోటో.
  • ఫోటో గ్రాఫ్స్, వీడియో చిత్రీకరణ.
  • కవిని/రచయితను  జ్ఞాపికతో సత్కరించడం జరుగును.

No comments:

Post a Comment